శ్లోకం - 11

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః | భీష్మమేవాభిరక్షంతు భవంతః స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం

దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మపితామహుడిని రక్షించుకోవలెను.