శ్లోకం - 12
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః | సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి కురువృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు ఉచ్చస్వరముతో సింహనాదం చేసి శంఖం పూరించాడు.