శ్లోకం - 18

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, భుజబలుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు తమ శంఖములను పూరించిరి.