శ్లోకం - 19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ | నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: పాండవ యోధుల శంఖా ధ్వనులకి భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ భీకరమైన శబ్దం మీ పుత్రుల హృదయాలను బద్దలు చేశాయి.