శ్లోకం - 21

అర్జున ఉవాచ: సేనయో రుభయోర్మధ్యే | రథం స్థాపయ మే௨చ్యుత ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా (శ్రీకృష్ణ)! దయచేసి నా రథమును రెండు సేనల మధ్యకి తీసుకెళ్ళి నిలుపుము.