శ్లోకం - 22

యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామానవస్థితాన్ | కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఈ మహాసంగ్రామ రణరంగం నందు నేను ఎవరితో యుద్ధం చేయవలెనో ఆ యోధులందర్నీ చూడాలి.