శ్లోకం - 23

యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః | ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: దుష్టుడైన దుర్యోధనుడి సంక్షేమం కోసం వారి పక్షాన యుద్ధానికి సిద్ధమైన వారందరినీ చూడాలనుకుంటున్నాను.