శ్లోకం - 24

సంజయ ఉవాచ: ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత | సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునిడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు వారి మహా రథమును ఇరు సైన్యముల మధ్య నిలిపెను.