శ్లోకం - 29

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి | వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతున్నది మరియు శరీరమంతా గగుర్పాటుతో వణుకుతున్నది.