శ్లోకం - 31

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ | న చ శ్రేయో௨నుపశ్యామి హత్వా స్వజన మాహవే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, చాలా అపశకునములు కనబడుతున్నవి. ఈ యుద్ధము నందు నా ఆత్మీయులను చంపడం వలన ఎలా మేలు కలుగునో తెలియట్లేదు.