శ్లోకం - 38
యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః | కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రాజ్యంపై కోరికతో ఉన్న కౌరవులు వంశనాశనం వలన కలుగు దోషమును, మిత్రద్రోహం వలన కలుగు పాపములను గ్రహించలేక పోతున్నారు.
యద్య ప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః | కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రాజ్యంపై కోరికతో ఉన్న కౌరవులు వంశనాశనం వలన కలుగు దోషమును, మిత్రద్రోహం వలన కలుగు పాపములను గ్రహించలేక పోతున్నారు.
WhatsAppలో నమోదు చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. OTP, పూజ వివరాలు ఈ నంబర్కే పంపబడతాయి.
By continuing, you agree to receive booking updates and payment notifications from Srikaram Pooja.