శ్లోకం - 39

కథం న జ్ఞేయ మస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ | కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, మనవారిని చంపటం వలన కలిగే దోషాన్ని తెలిసి కూడా ఈ పాపపు పనిని మనం ఎందుకు మానుకోకూడదు?