శ్లోకం - 1

సంజయ ఉవాచ: తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణా కులేక్షణమ్ | విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: జాలి, దుఃఖం, కంటతడితో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికెను.