శ్లోకం - 15

యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ | సమదుఃఖసుఖం ధీరం సో௨మృతత్వాయ కల్పతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సుఖ దుఃఖాలు రెండింటినీ సమాన భావముతో చూసిన వాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడవుతాడు.