శ్లోకం - 65

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే | ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలిగిన వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారి బుద్ధి స్థిరంగా ఉంటుంది.