శ్లోకం - 6
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః | అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును జయించిన వారికి తమ మనస్సే మిత్రువు. మనస్సును నిగ్రహించలేని వారికి తమ మనస్సే శత్రువుగా మారుతుంది.