శ్లోకం - 30
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే సర్వ ప్రాణుల యందు నన్ను మరియు నా యందు సర్వ ప్రాణులను చూచునో, అట్టివానికి నేను కనబడకపోను. నాకతడు కనబడకపోడు.