శ్లోకం - 40

శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే | న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, యోగసిద్ధి కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ ఎలాంటి హాని కలగదు. సత్కార్యాలు ప్రారంభించిన వారు ఎప్పటికీ దుర్గతి పొందరు.