శ్లోకం - 7

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ | మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నన్ను మించినది ఏదీ లేదు. ఈ సమస్త జగత్తు కూడా దారంపై పూసల వలె నా యందె ఆధారపడి ఉన్నవి.