శ్లోకం - 5

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః | భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహింస, సమత్వము, సంతోషం, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు సమస్త జీవులకు నేనే కలుగచేస్తాను.