శ్లోకం - 22

వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః | ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదములలో సామ వేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యమును నేను.