శ్లోకం - 2

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా | త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, సర్వ ప్రాణుల జనన మరణాల గురించి మరియు శాశ్వతమైన నీ మహాత్మ్యము గురించి కూడా వివరంగా విన్నాను.