శ్లోకం - 28
యథా నదీనాం బహవో௨0బువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి | తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఎన్నెన్నో నదీ ప్రవాహములు సముద్రంలోనికి ఏ విధంగా ప్రవేశించుచున్నవో, అలాగే ఈ గొప్ప యోధులు మరియు నరలోక వీరులంతా జ్వలించుచున్న నీ నోర్ల లోనికి ప్రవేశించుచున్నారు.