శ్లోకం - 28

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ | వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరములు నశించుచున్నప్పటికీ నశింపని వాడిగా సర్వ ప్రాణులలో సమానముగా ఉండే పరమాత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని.