శ్లోకం - 2

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః | సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. అట్టి వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు మరియు ప్రళయకాలంలో మరణించరు.