శ్లోకం - 40

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః | సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలలోకము నందు గాని, ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణి కూడా కనబడదు.