శ్లోకం - 52
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః | ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఒంటరిగా ఉండడాన్ని ఆస్వాదించేవాడు, తక్కువ ఆహారం తీసుకునేవాడు, వాక్కు, శరీరం, మనస్సును నియంత్రించుకున్నవాడు, ధ్యానయోగంలో నిత్యం నిమగ్నమైనవాడు, వైరాగ్యమును ఆశ్రయించినవాడు...